మొయినాబాద్ : మొయినాబాద్ మండల పరిధి లో సురంగల్ గ్రామానికి చెందిన లాయర్ మహేష్ గౌడ్ తన అవసర నిమిత్తం 19/08/2024 నాడు16:46 నిమిషాలకు అపోలో ఫార్మసీ కి మందుల విషయంలో వెళ్లి ముందర కారును పార్కు చేయడం జరిగింది. అతను తిరిగి వచ్చేసరికి ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి TG07E2886 నెంబర్ గల కార్ ను పార్కింగ్ ఏరియాలో ఉన్న కూడా చలాన్ వేయడం జరిగింది. అతను మాట్లాడుతూ అపోలో ఫార్మసీ ముందు నో పార్కింగ్ అని బోర్డు లేదు కాబట్టి పార్కింగ్ ఏరియా అని నేను అక్కడ కార్ పార్కింగ్ చేశాను. ట్రాఫిక్ పోలీసులు ఈ విధంగా చలానాలు వేసుకుంటూ వెళితే సామాన్య జనాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కావున ట్రాఫిక్ పోలీసు వారు దీనిని గమనించి మా యొక్క చలానాను తొలగించగలరని కోరుకుంటున్నాను
ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహంపార్కింగ్ స్థలంలో కార్ పెడితే చలాన్ వేయడం.
Related Posts
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా..
SAKSHITHA NEWS హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా.. హైదరాబాద్, చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. రాష్ట్రంలో చెరువులు, నాళాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో వేగం పెంచింది హైడ్రా. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు…
రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు
SAKSHITHA NEWS రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు హైదరాబాద్, నగరంలోని గచ్చిబౌలిలో స్టాఫ్ నర్స్ శృతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ ఓయో హోటల్ గదిలో…