SAKSHITHA NEWS

ఘనంగా ఎం పి డీ ఓ రవీందర్ రెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమం

సాక్షిత దర్మపురి నియెాజక వర్గ ప్రథినిది :
జగిత్యాల జిల్లా వెల్గటూర్ ఎండపల్లి ఉమ్మడి మండలాల ఎంపిడీఓ చింతల రవీందర్ రెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమం ఎండపల్లి మండలం లోని ఓ ప్రైవేటు పంక్షన్ హాలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండలాలా ప్రజాప్రథినిదులు ఉద్యోగులు ఎంపిడీఓ రవీందర్ రెడ్డి బందువులు స్నేహితులు అదిక సంఖ్యలో పాల్గోన్నారు ఈ సందర్బంగా పలువురు నాయకులు ఉద్యోగులు మాట్లాడుతు ఉద్యోగిగా చింతల రవీందర్ రెడ్డి చాలా నిబ్దతతో క్రమశీక్షణతో పనిచేశారని మంచిపేరు సంపాదించుకున్నారని పేర్కోన్నారు ఈ సందర్బంగా ఎంపిడీఓ చింతల రవీందర్ రెడ్డి సుజాత దేవి దంపతులను శ్యాలువాలతో పూలమాలలతో మెామెాంటోలతో ఘనంగా సన్మానించారు


SAKSHITHA NEWS