SAKSHITHA NEWS

శ్రీరామ నవమి శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు, యర్రగొండపాలెం నియోజకవర్గం ప్రజలకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.
సీతారాముల చల్లని దీవెనలతో ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయన అభిలషించారు. ఇంటింటా శ్రీరామనవమి పర్వదినాన్ని, రాములవారి కళ్యాణాన్ని వేడుకగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరికీ శ్రీ సీతారాముల అనుగ్రహం ఉండాలని ప్రార్ధిస్తున్నట్లు మంత్రి తెలిపారు.


SAKSHITHA NEWS