SAKSHITHA NEWS

మార్గదర్శి కేసు.. రామోజీరావు, శైలజా కిరణ్ ను విచారిస్తున్న AP CID

AP: మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. మార్గదర్శిలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ అధికారులు.. విచారణ నిమిత్తం హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ ఇంటికి చేరుకున్నారు. రామోజీ గ్రూప్ అధినేత రామోజీరావు, శైలజా కిరణ్ను AP CID అధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో రామోజీరావు A1గా, శైలజా కిరణ్ A2గా ఉన్నారు


SAKSHITHA NEWS