SAKSHITHA NEWS

ఏపీలో శుక్రవారం నుండి గ్రామ సభలు నిర్వహించనున్న పవన్ కళ్యాణ్

ఈనెల 23న అన్నమయ్య జిల్లా పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

రైల్వేకోడూరు నియోజకవర్గం మైసూరా వారి పల్లిలో గ్రామసభలో పాల్గొననున్న పవన్..

అనంతరం రాజంపేట అన్నమయ్య డ్యాం వరద బాధిత ప్రాంతం పులపుత్తూరు లో మధ్యాహ్నం పర్యటన..

WhatsApp Image 2024 08 21 at 12.35.43

SAKSHITHA NEWS