SAKSHITHA NEWS

టీడీపీ నేతలకు గవర్నర్ పదవి?

బీజేపీ నుంచి టీడీపీ నేతలకు గవర్నర్ పదవి ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. సీనియర్ నాయకుల్లో ఒకరిని గవర్నర్ గా చేసేందుకు చంద్రబాబు ఆలోచిస్తున్నారట.

ఈ జాబితాలో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు, యనమల రామకృష్ణుడి పేర్లు ప్రధానంగా వినబడు తున్నాయి. కాగా ఎన్డీయే లో చంద్రబాబు కీలకంగా మారిన నేపథ్యంలో కీలక పదవులు
దక్కుతాయని తెలుస్తోంది.


SAKSHITHA NEWS