సాక్షిత ll ధర్మపురి ప్రతినిధి :
ధర్మపురి లోనీ గోదావరి వరద ఉధృతినీ ఉదయం అధికారులు మరియు మండల నాయకులతో కలిసి *ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ * పరిశీలించారు. ఈ సంధర్బంగా ఇరిగేషన్ మండల మున్సిపల్,రెవెన్యూ,పోలీస్ అధికారులతో మాట్లాడి సహాయక చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు అధికారులు అప్రమత్తంగా ఉండాలని,ఏ సహాయం అవసరం అయిన తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు.
ధర్మపురి లోనీ గోదావరి వరద ఉధృతినీ
Related Posts
కౌన్సిలర్ నాగన్న యాదవ్ ఆధ్వర్యంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం
SAKSHITHA NEWS కౌన్సిలర్ నాగన్న యాదవ్ ఆధ్వర్యంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం *సాక్షిత వనపర్తి : వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 32 వ వార్డులో ఆ వార్డు కౌన్సిలర్ నాగన్న యాదవ్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది ఆరోగ్య సిబ్బంది ఆశ…
అఖిల భారత మహిళా కాంగ్రెస్ (AIMC) సభ్యత్వాన్ని నమోదు చేయించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
SAKSHITHA NEWS అఖిల భారత మహిళా కాంగ్రెస్ (AIMC) సభ్యత్వాన్ని నమోదు చేయించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ అఖిల భారత మహిళా కాంగ్రెస్ 40వ వార్షికోత్సవం సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ వారి కార్యాలయంలో…