SAKSHITHA NEWS

గాంధీ జయంతి సందర్బంగా గాంధీజీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు

సాక్షిత : భారత స్వాతంత్ర్య ఘట్టంలో తన దైన శాంతియుత మార్గంతో స్వాతంత్ర్య సమరాన్ని సంపూర్ణం గావించిన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నిజంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని నిజాంపేట్ బస్టాప్ వద్ద గల గాంధీజీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, కార్పొరేటర్లు రాఘవేంద్ర రావు, గాజుల సుజాత .ఈ కార్యక్రమంలో నాయకులు మేకల మధుసూదన్, శివ, యువకులు ప్రవీణ్, చరణ్, రామ్ చరణ్, తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS