తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర శాసమండలి చీఫ్ విప్ గా పదవి బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి . ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ధమ్మని శ్రావణ్ కుమార్, డాక్టర్ అవిజే.జేమ్స్ , సిద్ధనోళ్ల సంజీవరెడ్డి, ఎన్.ఎం.సి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి
Related Posts
మృతుడి పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీమంత్రి
SAKSHITHA NEWS మృతుడి పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీమంత్రి *సాక్షిత వనపర్తి : వనపర్తి మండలంకాసీమ్ నగర్ నాగమ్మ తండా మాజీ సర్పంచ్ గోపాలు నాయక్ ఆన్న చందు నాయక్ మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ…
శ్రీ రామ్ మందిర్ సేవ మండలి ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు
SAKSHITHA NEWS శ్రీ రామ్ మందిర్ సేవ మండలి ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు… సాక్షిత : మల్కాజ్గిరి లోని జీడి సాయి గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ రామ్ మందిర్ సేవ మండల్ వారి 8వ వార్షిక నవరాత్రి ఉత్సవాలు…