మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూతramesh rathore mp

మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూతramesh rathore mp

SAKSHITHA NEWS

మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూతramesh rathore mp
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు. ఉదయం ఆయన అస్వస్థతకు గురి కావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్ కు తరలించారు. ఆలోపే ఆయన మరణించినట్టు వైద్యులు నిర్థారించారు. కొంత కాలంగా రాథోడ్ కిడ్నీ సమస్య వ్యాధితో బాధపడుతున్నారని తెలుస్తోంది. ఆయన తొలిసారి 1999లో ఖానాపూర్ ఎమ్మెల్యేగా టీడీపీ తరుపున గెలిచారు

ramesh rathore mp

SAKSHITHA NEWS