మరో ఐదుగురు BRS ఎమ్మెల్యేలు జంప్?

మరో ఐదుగురు BRS ఎమ్మెల్యేలు జంప్?

SAKSHITHA NEWS

BRS అధినేత కేసీఆర్కు మరో షాక్
తగలనుంది. ఇప్పటికే పలువురు గులాబీ పార్టీ
ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా మరో
ఐదుగురు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో
గులాబీ దళంలో గుబులు పుడుతోంది. ఫామ్
హౌస్ కేసీఆర్ను కలిసి మరీ మీతోనే
ఉంటామని చెప్పి.. మరుసటి రోజే కాంగ్రెస్
పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో
పార్టీకి మరో భారీ షాక్ తగిలే అవకాశాలు
లేకపోలేదు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

brs

SAKSHITHA NEWS