రైతుల కోసం బ్యారేజీల పునరుద్ధరణ వేగవంతం

Sakshitha news

రైతుల కోసం బ్యారేజీల పునరుద్ధరణ వేగవంతం

కమీషన్ల కోసమే కాళేశ్వరం డిజైన్లు మార్చారు

కాళేశ్వరం వల్ల కొత్తగా ఒక్క ఎకరాకూ శాశ్వత సాగునీరు అందలేదు

ఐఐటీ బాంబే నిపుణులతో సమగ్ర పరీక్షలు ఈ నెలాఖరుకు పూర్తి

ఆగస్టు చివరి నుంచి అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ పునరుద్ధరణ పనులు ప్రారంభం

శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
నీటిపారుదల, ఆహారభద్రత,
పౌర సరఫరాల శాఖ మంత్రి

Scroll to Top