కొండకల్ ముదిరాజ్ సంఘం లో ఎన్నికలు

కొండకల్ ముదిరాజ్ సంఘం లో ఎన్నికలు

SAKSHITHA NEWS

శంకరపల్లి మండల పరిధి కొండకల్ గ్రామ ముదిరాజ్ సంఘ అధ్యక్షులు గా మన్నె లింగమయ్య మరియు సంఘ ఉపాధ్యక్షులుగా శీలం దశరథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు . ఈ తరుణం లో లింగమయ్య మాట్లాడుతూ సంఘ సభ్యులు తమపై ఉన్న నమ్మకంతో మమల్ని గెలిపించడం ఆనందకరమని తెలియజేశారు.

కొండకల్ ముదిరాజ్ సంఘం లో ఎన్నికలు

SAKSHITHA NEWS