SAKSHITHA NEWS

నేషనల్ హెరాల్డ్‌ మనీలాండరింగ్‌ కేసులో ఈడీ ఛార్జ్‌షీట్‌..

ఇప్పటికే నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తుల జప్తునకు ఈడీ నోటీసులు..

ఛార్జ్‌షీట్‌లో సోనియా, రాహుల్‌ గాంధీ పేర్లు..

కాంగ్రెస్‌ నేతలపై రౌస్‌ అవెన్యూ కోర్టులో ఫిర్యాదు చేసిన ఈడీ..

గాంధీ కుటుంబంపై తొలి ఛార్జ్‌షీట్..

ఈడీ ఫిర్యాదుపై ఈ నెల 25న రౌస్‌ అవెన్యూ కోర్టులో వాదనలు