![death మృతి చెందిన హోమ్ గార్డ్ తల్లికి 5.లక్షలు చెక్ అందించిన జిల్లా ఎస్పీ. మల్లికా గార్గ్ 1 WhatsApp Image 2024 07 03 at 18.55.19](https://sakshithanews.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-03-at-18.55.19.jpeg)
death మృతి చెందిన హోమ్ గార్డ్ తల్లికి 5.లక్షలు చెక్ అందించిన జిల్లా ఎస్పీ. మల్లికా గార్గ్
పల్నాడు జిల్లా.
నరసరావుపేట.
మృతి చెందిన హోమ్ గార్డ్ తల్లికి 5.లక్షలు చెక్ అందించిన జిల్లా ఎస్పీ. మల్లికా గార్గ్నర్సరావుపేట జిల్లా పోలీస్ కార్యాలయం లో ది. 14.01.2024 తేదీ న జరిగిన రోడ్డు ప్రమాదం లో మరణిoచిన హోమ్ గార్డ్ – 151, కె. సాయి బాబా తల్లి మరియు కుమారినికి పల్నాడు జిల్లా లో పనిచేస్తున్న హోమ్ గార్డ్ ల ఒక రోజు వేత్తనo అయిన 5 లక్షల రూపాయలు శ్రీమతి . మలీకా గార్గ్ వారికి అందజేయడం జరిoగినది.
ఈ కార్యక్రమము లో ఏ ఆర్ డిఎస్పీ జి ఏం . గాంధీ, హోమ్ గార్డ్ ఆర్ ఐ కృష్ణ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
download app
![death మృతి చెందిన హోమ్ గార్డ్ తల్లికి 5.లక్షలు చెక్ అందించిన జిల్లా ఎస్పీ. మల్లికా గార్గ్ 2 death](https://sakshithanews.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-03-at-18.55.19-1024x660.jpeg)