సాక్షిత రాజమహేంద్రవరం :
తూర్పుగోదావరి జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ ఎస్. చినరాముడు ను కలెక్టర్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి అభినందించిన జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడు గొట్టిముక్కల అనంతరావు. ఈ సందర్భంగా అనంతరావు మాట్లాడుతూ వినియోగదారుల సమస్యల పరిష్కారం పై చేస్తున్న కార్యక్రమాలను జెసి కి వివరించారు. జిల్లాలో ఆహార భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. జెసి మాట్లాడుతూ వినియోగదారుల రక్షణ చట్టాన్ని ప్రజలకు మరింత చేరువగా తీసుకువెళ్లాలని సూచించారు, సమస్యలు తన దృష్టికి తీసుకువస్తే చర్యలు చేపడతానన్నారు. త్వరలో డిసిపిసి సమావేశం నిర్వహిస్తామన్నారు. జిల్లాలో వినియోగదారులు మోసపోకుండా ఉండేందుకు పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
జాయింట్ కలెక్టర్ ను కలిసిన డిసిపిసి సభ్యుడు గొట్టిముక్కల
Related Posts
స్వచ్ఛతా హీ సేవతో గ్రామాల పరిశుభ్రత
SAKSHITHA NEWS స్వచ్ఛతా హీ సేవతో గ్రామాల పరిశుభ్రతముత్యాలమ్మపాలెం గ్రామ సభలో సర్పంచ్ చింతకాయల సూజాత ముత్యాలు. సాక్షిత : పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం పంచాయతీ లోస్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా జరిగిన గ్రామ సభలో మఖ్య అతిధిగా గ్రామ…
దక్షిణ నియోజకవర్గం లో అన్న క్యాంటీన్ లు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ
SAKSHITHA NEWS దక్షిణ నియోజకవర్గం లో అన్న క్యాంటీన్ లు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ..కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ భరత్ , టీడీపీ ఇన్చార్జి సుధాకర్ , బిజెపి నేతలు.కేజీహెచ్,టర్నల్ చౌట్రి, ఫ్రూట్ మార్కెట్ ప్రాంతాల్లో…