SAKSHITHA NEWS

సియాంక్ ఫార్మాస్యూటికల్స్ వారు వరద బాధితులకు విరాళం

సాక్షిత : విజయవాడలో వరద సహాయం పునర్నిర్మాణం కోసం. “ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ మేనేజ్మెంట్”పరవాడ ఫార్మసిటిలో గల షియాంక్ ఫార్మసిటికల్స్ యాజమాన్యం వారు ఐదు లక్షలు విరాళం అందజేశారు ముఖ్యమంత్రి ఎన్. చంద్ర బాబు నాయుడు మరియు ఏపీ రాష్ట్ర మరియు అనకాపల్లి జిల్లా పరిపాలన అధికారులు కృష్ణా, ఎన్టీఆర్ మరియు గుంటూరు జిల్లాలలోని వరద ప్రభావిత ప్రాంతాలను ఆదుకోవడానికి సంబంధించి. మంగళవారం పై విషయాన్ని సూచిస్తూ మేము షియాంక్ ఫార్మాస్యూటికల్స్ ప్రై.లి. లిమిటెడ్, పరవాడ, అనకాపల్లి రూ. 5,00,000/- (రూ. ఐదు లక్షలు) ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ మేనేజ్మెంట్కు సి ఎస్ ఆర్ యాక్టివిటీ కింద వరద సహాయం కోసం, చెక్కును మా ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పి. ముకుందరావు ఏపీ పీసీబీ వారికి సియాంక్ ఫార్మసిటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి జెట్టి సుబ్బారావు అందజేశారు.ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ ఇటువంటి ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాము అని పేర్కొన్నారు..


SAKSHITHA NEWS