SAKSHITHA NEWS

పదోన్నతి పొందిన పోలీస్ అధికారులను అభినందించిన పోలీస్ కమిషనర్

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ లోని వివిధ పోలీస్ స్టేషన్లలో అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ (ఏఎస్సై) గా భాధ్యతలు నిర్వహిస్తూ….ఎస్సైలుగా పదోన్నతి పొందిన వి. చంద్రశేఖర్ రావు, బి. పూల్లరావు, కె.నగేందర్ రావు తో పాటు హెడ్ కానిస్టేబుల్ గా భాధ్యతలు నిర్వహిస్తూ…. ఏఎస్సైలుగా పదోన్నతి పొందిన బి.భస్వనారయణ, టి. సూర్యచంద్రరావు లను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.


SAKSHITHA NEWS