SAKSHITHA NEWS

స్వచ్చదనం — పచ్చదనం కార్యక్రమం

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి జీడిమెట్ల గ్రామం వెన్నెలగడ్డ చెరువు వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమం లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి మొక్కలు నాటిన బీజేపీ 132 జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి , కుత్బుల్లాపూర్ సర్కిల్ డీసీ నర్సింహా మరియు బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో ఏ.ఎం.ఓ.ఎచ్. భార్గవ్ నారాయణ,జె.రాజు, రాజు,రాజు, అరవింద్, సతీష్,ఎశ్వంత్,వెంకు,ఝాన్సీ,నార్లకంటి దుర్గయ్య, నార్లకంటి ప్రతాప్,సాయిలు,ప్రభాకర్ రెడ్డి,చక్రి,కూన మహేష్ గౌడ్,అంజయ్య, వీరేశం,నాగదీప్ గౌడ్,బాబీ నీలా, మాధురి,మహేష్, ఈశ్వర్,మూర్తి,శివ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS