SAKSHITHA NEWS

విజయవాడ వరద బాధితులు కోసం విరాళాలు వసూలు చేసిన సీఐటీయూ

సాక్షిత : అనకాపల్లి జిల్లా పరవాడ మండల కేంద్రమైన పరవాడలో సినిమా హాల్ జంక్షన్ సిఐటియు ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని ఆర్థిక సహాయం చేసి చేయూతనివ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో షాపులు నీది వసూలు చేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖపట్నం హుజూర్ తుఫాన్ ఏ రకంగా నష్టాన్ని మిగిల్చిందో నేడు విజయవాడ నగరం కూడా వరదలతో తీవ్రంగా నష్టపోయిందని ప్రతి ఒక్కరూ ఆర్థిక సహాయం చేసి బాధితులకు అండగా నిలవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కే నాయుడు, జి శ్రీనివాసరావు, సత్తిబాబు, లచ్చి బాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS