SAKSHITHA NEWS

chhattisgarh ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్కౌంటర్11 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గడ్‌ : నారాయణ్‌పూర్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌. 11 మంది మావోయిస్టులు మృతి.

కొహకమెట్‌ పీఎస్‌ పరిధి ధనంది-కుర్రేవాయ మధ్య అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు.

పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా తారసపడ్డ మావోయిస్టులు.

హోరాహోరీ కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మృతి.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
download app

chhattisgarh

SAKSHITHA NEWS