chhattisgarh ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్కౌంటర్11 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్గడ్ : నారాయణ్పూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్. 11 మంది మావోయిస్టులు మృతి.
కొహకమెట్ పీఎస్ పరిధి ధనంది-కుర్రేవాయ మధ్య అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు. పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా తారసపడ్డ మావోయిస్టులు.హోరాహోరీ కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మృతి.
![chhattisgarh ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్కౌంటర్ 2 chhattisgarh](https://sakshithanews.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-02-at-18.30.52-1024x613.jpeg)