SAKSHITHA NEWS

శ్రీ సీత సమేత రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న చల్లా నారాయణ రెడ్డి .
రాములవారి కళ్యాణానికి 5,000/- కట్నం సమర్పించుకున్న చల్లా.*


సాక్షిత : శ్రీ రామ నవమి సందర్బంగా స్వామి వారి కళ్యాణంలో పాల్గొన్న చల్లా.
మంథని మండలంలో మైదుపల్లి గ్రామ సర్పంచ్ పావని-రమేష్ మరియు ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు కళ్యాణ మహోత్సవానికి హాజరై గ్రామ ప్రజలంతా ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో, పాడి పంటలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండి, BRS పార్టీ కుటుంబ సభ్యులంతా క్షేమంగా ఉండాలని, BRS పార్టీ పది కాలాల పాటు సేవలందించాలని మనస్ఫూర్తిగా కోరుకున్న BRS రాష్ట్ర నాయకులు, కాటారం PACS చైర్మన్ చల్లా నారాయణ రెడ్డి


SAKSHITHA NEWS