SAKSHITHA NEWS

ఆర్‌జి కర్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్ జరపాలని సీబీఐ యోచన

ఆర్‌జి కర్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్ జరపాలని సీబీఐ యోచన
కోల్‌కతా వైద్యురాలిపై అత్యాచారం, హత్య చోటుచేసుకున్న ఆర్‌జి కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ కు పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని సీబీఐ యోచిస్తోంది. “మా ప్రశ్నలకు ఆయనిచ్చిన సమాధానాలలో పొంతన లేదు. ఘోష్ సమాధానాల్ని ధ్రువీకరించుకోవాలని అనుకుంటున్నాం” అని ఓ అధికారి తెలిపారు. మరోవైపు, ఈ కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ కు పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహణకు సీబీఐ ఇప్పటికే అనుమతి తీసుకుంది.


SAKSHITHA NEWS