• మార్చి 29, 2025
  • 0 Comments
మయన్మార్‌, థాయిలాండ్‌ భూకంపంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. అన్ని విధాలా సాయం చేస్తామన్న మోదీ

మయన్మార్‌, థాయిలాండ్‌ భూకంపంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. అన్ని విధాలా సాయం చేస్తామన్న మోదీ మయన్మార్‌, థాయిలాండ్‌లలో భూకంపం వల్ల సంభవించిన భయంకరమైన విధ్వంసంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మయన్మార్, థాయిలాండ్‌లలో భూకంపం తర్వాత పరిస్థితి…

  • మార్చి 26, 2025
  • 0 Comments
బెట్టింగ్ యాప్ స్కామ్, మాజీ సీఎం భూపేష్ బాఘేల్

బెట్టింగ్ యాప్ స్కామ్, మాజీ సీఎం భూపేష్ బాఘేల్ ఇంట్లో సీబీఐ ఆకస్మిక తనిఖీలు రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ మహాదేవ్ బెట్టింగ్ యాప్ తో చిక్కుల్లో ఇరుక్కున్నారు. 6,000 కోట్ల రూపాయల ఈ బెట్టింగ్ యాప్ స్కామ్…

  • మార్చి 26, 2025
  • 0 Comments
నోట్ల కట్టల కేసులో జస్టిస్‌ వర్మ ఇంటికి త్రిసభ్య కమిటీ

నోట్ల కట్టల కేసులో జస్టిస్‌ వర్మ ఇంటికి త్రిసభ్య కమిటీ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిన సందర్భంలో బయట పడ్డ నోట్ల కట్టలు కేసులో సుప్రీంకోర్టు దర్యాప్తు ముమ్మరం చేస్తుంది. ఈ నేపథ్యంలో…

  • మార్చి 25, 2025
  • 0 Comments
చెన్నైలోని ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు..

చెన్నైలోని ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు.. వేసవి ఎండల్లో ఇబ్బందుల మధ్య పని చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. ట్రాఫిక్ సిబ్బందికి ఏసీ హెల్మెట్లు అందించిన అవడి పోలీసులు.. 10 డిగ్రీల నుంచి మైనస్ 15 డిగ్రీల చల్లదన్నాన్ని ఇస్తున్న హెల్మెట్లు.. ట్రాఫిక్…

  • మార్చి 24, 2025
  • 0 Comments
ఎంపీల జీతాలు, అలవెన్స్‌లు పెంచిన కేంద్ర ప్రభుత్వం

ఎంపీల జీతాలు, అలవెన్స్‌లు పెంచిన కేంద్ర ప్రభుత్వం ఎంపీల జీతం రూ.1 లక్ష నుండి రూ.1 లక్ష 24 వేలకు పెంపు ఎంపీల రోజువారీ భత్యం రూ.2000 నుండి రూ.2500.. పెన్షన్లు రూ.25000 నుండి రూ.31000 లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం…

  • మార్చి 24, 2025
  • 0 Comments
పార్లమెంట్ లో ఈ రోజు అరకు కాఫీ స్టాళ్లు ప్రారంభం

పార్లమెంట్ లో ఈ రోజు అరకు కాఫీ స్టాళ్లు ప్రారంభం న్యూ ఢిల్లీ : ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో ఈ నుంచి రెండు అరకు కాఫీ స్టాళ్లు అందుబాటు లోకి రానున్నాయి. స్పీకర్ ఓం బిర్లా అనుమతితో లోక్సభ భవనాల డైరెక్టర్…

Other Story

You cannot copy content of this page