SAKSHITHA NEWS

చామకూర మల్లారెడ్డి
కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి

BRS పార్టీ, మన ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న రాష్ట్ర అభివృద్ధిని చూసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పధకలకు, మేడ్చల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి చూసి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు BRS పార్టీలో చేరడం జరిగింది.

నాగారం మున్సిపాలిటీ 4వ వార్డ్లో జరిగిన BRS పార్టీ జాయినింగ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
నాగారం మున్సిపాలిటీ 4వ వార్డ్కు చెందిన ఇతర పార్టీ మహిళా నాయకురాలు యమున, కవిత, సుబ్బమ్మ, పద్మ యాదగిరి, జ్యోతి, సుజాత, ప్రసన్న, మరియు 300మంది మహిళాలు, యువకులు BRS పార్టీలో చేరడం జరిగింది.

విరందరికీ గులాబీ కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.


SAKSHITHA NEWS