SAKSHITHA NEWS

సాక్షిత జగిత్యాల జిల్లా :
బీర్‌పూర్‌ మండలం చర్లపల్లికి వెళ్లే రహదారి ఇబ్బందులపై గ్రామ యువకులు నిరసన వ్యక్తం చేశారు..

అధ్వన్నంగా బురద మయంగా మారిన రహదారిపై నాట్లు వేసి నిరసన తెలిపారు..

రహదారి లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు..

గ్రామానికి బస్సు రావటంలేదని… పాఠశాలలకు వెళ్లాలంటే విద్యార్థుల బురదలో పడిపోతున్నారని..


SAKSHITHA NEWS