వైసీపీ పార్టీకి మరో షాక్
వైసీపీ పార్టీకి మరో షాక్? అమరావతి: ఏపీలో జగన్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆపార్టీ నేతలు ఒకరి తరువాత ఒకరు వైసిపి పార్టీ అధ్యక్షుడు జగన్ కు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు… ఇప్పటికే పలువురు జిల్లా అధ్యక్షులు,…
వైసీపీ పార్టీకి మరో షాక్? అమరావతి: ఏపీలో జగన్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆపార్టీ నేతలు ఒకరి తరువాత ఒకరు వైసిపి పార్టీ అధ్యక్షుడు జగన్ కు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు… ఇప్పటికే పలువురు జిల్లా అధ్యక్షులు,…
సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి_(జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు – మేడ్చల్ మల్కాజ్ గిరి) తండ్రిగారి అయిన* ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు,తెలంగాణ ఉద్యమకారులు, స్వర్గీయ సింగిరెడ్డి మాధవ రెడ్డి 15 వ వర్ధంతి సందర్భంగా మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలోని మాధవ…
మంత్రులకు రేవంత్ స్పెషల్ టాస్క్.. వారంలో 2 రోజుల పాటు… ప్రజాపాలనను మరింత చేరువ చేసేందుకు కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి గాంధీభవన్ లో వారానికి ఇద్దరు మంత్రులు తప్పనిసరిగా హాజరుకానున్నారు. శుక్రవారాల్లో విజిట్ చేయనున్నారు. ప్రజల నుంచి…
వికారాబాద్ జిల్లాలో కన్న తల్లిని చంపిన కసాయి కొడుకు వికారాబాద్ జిల్లా:వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్ మల్కాపూర్ లో అర్ధరాత్రి దారుణ సంఘ టన చోటుచేసుకుంది. కన్నతల్లిని కొడుకు చంపిన ఘటన సంచలనంగా మారింది. సయ్యద్ మల్కాపూర్ లో శంకరమ్మ…
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్ లో నెలకొన్న మంజీర ప్రధాన పైప్ లైన్ లీకేజీ సమస్యను వాటర్ బోర్డు, జిహెచ్ఎంసి అధికారులతో మరియు కాలనీ వాసులతో కలసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు…
తెలంగాణ రాష్ట్రం తరపున కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరపు రామ్ మోహన్ నాయుడుని కలిసి తెలంగాణా లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేసిన మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు….
తెలుగు వర్సిటీకి ‘సురవరం’ పేరు.. రేపు ఆమోదం హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చేందుకు రంగం సిద్ధమైంది. ఆ వర్సిటీకి ప్రముఖ కవి, ఉద్యమకారుడు సురవరం ప్రతాప్ రెడ్డి పేరును ప్రభుత్వం పెట్టనుంది. ఈ నెల 20న…
ధయ, ధర్మమార్గాన్ని ఎలా గడపాలో ప్రజలకు బోధించిన గొప్ప మహనీయుడు మహమ్మద్ ప్రవక్త : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ … సాక్షిత : 128 – చింతల్ డివిజన్ రొడా మేస్త్రి నగర్ లోని “హజీ అలీ మస్జిద్” వద్ద నిర్వహించిన మిలాద్…
ప్రజా భవన్లో మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి విద్య కమిషన్ చైర్మన్ గా నియమితులైన ఆకునూరి మురళికి శాలువా కప్పి అభినందించిన మంత్రి సీతక్క తెలంగాణలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు తీసుకోవల్సిన చర్యల…
విశాఖపట్నంవాసులకు టీటీడీ అద్భుతమైన అవకాశం కల్పించింది తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నగరంలో కూడా అందుబాటులోకి వచ్చింది. శ్రీవారి ప్రసాదానికి విశేష ఆదరణ వస్తోందని.. అందుకే ఎండాడ శ్రీమహాలక్ష్మీ గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం (టీటీడీ)లో ఇకపై ప్రతి…