• sakshithasakshitha
  • సెప్టెంబర్ 16, 2024
  • 0 Comments
రూ.67000 పలికిన రావుల పల్లి కాలాన్ వివేకానంద యూత్ గణపతి లడ్డు

రూ.67000 పలికిన రావుల పల్లి కాలాన్ వివేకానంద యూత్ గణపతి లడ్డు వేలం పాటలో పోటీ పడి లడ్డు దక్కించుకున్న శ్రీ రాములు గౌడ్ రావుల పల్లి కాలాన్ గ్రామ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన లడ్డు *శంకర్ పల్లి గణపతి…

  • sakshithasakshitha
  • సెప్టెంబర్ 16, 2024
  • 0 Comments
అప్పన్న సన్నిధిలో ఎమ్మెల్యే గంట.

అప్పన్న సన్నిధిలో ఎమ్మెల్యే గంట. విశాఖ ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాసరావు సింహాచలం కొండ పై జరుగుతున్న పవిత్రోత్సవాల్లో పాల్గొన్నారు.ఈ పవిత్ర ఉత్సవాలలో పాల్గొనడం చాలాసంతోషంగా భావించారు, అన్నీటి కంటే ఈ పవిత్రోత్సవాలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అన్నారు.మానవ జాతి తెలిసో…

  • sakshithasakshitha
  • సెప్టెంబర్ 16, 2024
  • 0 Comments
యూత్ కుర్రవాళ్ళు ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన

యూత్ కుర్రవాళ్ళు ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ పంచాయతీ గండివానిపాలెం గ్రామంలో 17వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు గంటల నుండి శ్రీ సిద్ధి వినాయక యూత్ కురవాళ్ళు ఆధ్వర్యంలో భారీ సమారాధన…

  • sakshithasakshitha
  • సెప్టెంబర్ 16, 2024
  • 0 Comments
పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ఈసీ మెంబర్ గా ఎండి రాజు.

పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ఈసీ మెంబర్ గా ఎండి రాజు. సాక్షిత :- అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈసీ మెంబర్ గా ఎండి రాజును నియమిస్తూ ఆ సంస్థ…

  • sakshithasakshitha
  • సెప్టెంబర్ 16, 2024
  • 0 Comments
వరద బాధితుల సహాయనిధికి లారస్ ల్యాబ్స్ రూ.కోటి విరాళం.

వరద బాధితుల సహాయనిధికి లారస్ ల్యాబ్స్ రూ.కోటి విరాళం. సాక్షిత :- వరద సహాయక చర్యలకు మద్దతుగా ముఖ్యమంత్రి సహాయనిధికి లారస్ ల్యాబ్స్ ఒక కోటి రూపాయల గణనీయమైన విరాళాన్ని అందించింది. సీఈఓ డాక్టర్ సత్యనారాయణ చావా తన సతీమణి శ్రీమతి…

  • sakshithasakshitha
  • సెప్టెంబర్ 16, 2024
  • 0 Comments
గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్

గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ * సాక్షిత : – – – జిల్లావ్యాప్తంగా 580 మంది పోలీసు అధికారులు, సిబ్బంది చే పటిష్ట బందోబస్తు స్థానిక BLN గార్డెన్లో పోలీస్ అధికారులకు,…

  • sakshithasakshitha
  • సెప్టెంబర్ 14, 2024
  • 0 Comments
నవ క్రాంతి ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు

నవ క్రాంతి ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు – బీసిఐ క్షేత్ర సహాయకులు – కంచం అనిల్ కమలాపూర్ సాక్షిత గులాబీ రంగు పురుగు నివారణకు ఎకరాకు ఆరు నుంచి ఎనిమిది లింగాకార్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని డబ్ల్యూ…

  • sakshithasakshitha
  • సెప్టెంబర్ 14, 2024
  • 0 Comments
అదనపు బస్సులు నడిపించాలని సీఎం రేవంత్ రెడ్డికి విద్యార్థుల లేఖలు

అదనపు బస్సులు నడిపించాలని సీఎం రేవంత్ రెడ్డికి విద్యార్థుల లేఖలు కరీంనగర్ – చొప్పదండి మండలంలోని రుక్మాపూర్ ప్రభుత్వ ఆదర్శ పాఠశాలకు అదనంగా బస్సులు నడిపించాలని కోరుతూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా…

  • sakshithasakshitha
  • సెప్టెంబర్ 14, 2024
  • 0 Comments
శివాజీ యూత్ వినాయక మండపంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి

శివాజీ యూత్ వినాయక మండపంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి సాక్షిత శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి క్రిస్టల్ వెంచర్ కాలనీలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణేశునికి మాజీ ఎంపీపీ ధర్మన్న గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక…

  • sakshithasakshitha
  • సెప్టెంబర్ 14, 2024
  • 0 Comments
ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహంపార్కింగ్ స్థలంలో కార్ పెడితే చలాన్ వేయడం.

మొయినాబాద్ : మొయినాబాద్ మండల పరిధి లో సురంగల్ గ్రామానికి చెందిన లాయర్ మహేష్ గౌడ్ తన అవసర నిమిత్తం 19/08/2024 నాడు16:46 నిమిషాలకు అపోలో ఫార్మసీ కి మందుల విషయంలో వెళ్లి ముందర కారును పార్కు చేయడం జరిగింది. అతను…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE