సుమారు 700 గ్రాముల గంజాయి స్వాధీనం ఒకరి అరెస్టు రిమాండ్ కు తరలింపు మదనపల్లి టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ జి యువరాజు
అలాగే మదనపల్లి టూ టౌన్ లిమిట్స్ లోని ప్రజలకు విన్నవించుకోవడమేమనగా మీకు ఎక్కడైనా గంజాయి లిక్కర్ సారాయి పేకాట బెట్టింగు మొదలగు జూదాలు ఎక్కడైనా ఉంటే ఈ నెంబర్లకు అనగా CI మదనపల్లి టూ టౌన్ 9491074519, SI మదనపల్లి టూ…
నిజం ఎప్పటికైనా గెలుస్తుందని పేర్కొన్నారు. కాళేశ్వరం అంశంలో తాము గతంలో ఎంతో పోరాటం చేశామని గుర్తు చేశారు. నాడు తాము చెప్పిందే ఇప్పుడు నిరూపితం అయిందని ట్వీట్ చేశారు. ప్రజల సొమ్ము దోచుకున్న ఏ ప్రజా ప్రతినిధి కూడా తప్పించుకోలేరని స్పష్టం…
ఉత్తరాంధ్రలో టీడీపీ శంఖారావం యాత్ర నెల్లిమర్లలో బహిరంగ సభకు హాజరైన నారా లోకేశ్ పసుపు సైన్యం, జనసైనికుల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిక జగన్ కు దమ్ముంటే యువత వద్దకు వెళ్లాలని సవాల్
✍️ప్రముఖ ఆన్లైన్ కోచింగ్ సంస్థ ఎడెక్స్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత నినాదం.. ‘నాణ్యమైన విద్య అన్నది హక్కు’ ఇది కొత్త నినాదమని, మన విద్యార్థులు ప్రపంచంతో పోటీపడి మెరుగైన ఉద్యోగాలు సాధించాలని సీఎం జగనన్న…
టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ పొత్తులు ఉండడంతో అందరికీ టికెట్లు ఇవ్వలేమన్న చంద్రబాబు టికెట్ రాలేదని ఎవరూ నిరుత్సాహపడవద్దని సూచన పార్టీని నమ్ముకున్నవారికి కచ్చితంగా న్యాయం చేస్తామని వెల్లడి టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో ఈ సాయంత్రం టెలీ…
ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో ఇండియన్ హైవేస్మేనేజ్మెంట్ కంపెనీ నిర్ణయం పేటీఎం పేమెంట్ బ్యాంక్ లేని ఫాస్టాగ్లు కొనాలని వినియోగదారులకు సూచన 20 మిలియన్ల మందిపై ప్రభావం.. కొత్త ఆర్ఎఫ్డీఐ స్టిక్కర్లు మార్చుకోవాల్సిన పరిస్థితి పేటీఎంపై కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ కఠిన ఆంక్షలు…
ప్రతి ఒక్కరం మూడు మొక్కలు నాటుదాం.. తెలంగాణ జాతిపితకు బర్త్ డే కానుక ఇద్దాం : సంతోష్ కుమార్ పిలుపు
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 70వ బర్త్ డే సందర్భంగా ఒక్కొక్కరూ మూడు మొక్కలు నాటాలని రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు.లెజెండ్ పుట్టిన రోజున పచ్చటి మొక్కలు నాటుదామని అన్నారు. తెలంగాణ జాతిపితను గౌరవించాలంటే మాతృభూమిని పోషించడం…
ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర
దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురై కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జగ్గంపేట గ్రామానికి చెందిన పెండెం చైతన్యను కలిసి తన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర … కాకినాడ ప్రభుత్వ…
మన దేశ సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. మేఘనాధ్ సాహా గారి సేవలు చిరస్మరణీయం*మన భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే సేవలు చిరస్మరణీయం సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫిఫిబ్రవరి 16 న మన భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ ఖగోళ…
హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం కెనడా కు వెళ్లిన హైదరాబాద్ వాసి కార్డియాక్ అరెస్టుతో ప్రాణాలు కోల్పోయాడు. అతడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలంటూ ఆ విద్యార్థి కుటుంబం కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్ను అభ్యర్థించింది.హైదరాబాద్కు చెందిన 25 ఏళ్ల…