ఓటమి నుండి స్పూర్తి పొందడమే అసలైన గెలుపు – మంత్రి జగదీశ్ రెడ్డి

ఓటమి నుండి స్పూర్తి పొందడమే అసలైన గెలుపు – మంత్రి జగదీశ్ రెడ్డి — యువత నిరంతరం ఆశావాహులై ఉండాలి — చదువు అంటే ఉద్యోగం అనే భావన ను విడనాడాలి — ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత క్రీడా స్పూర్తి…

నూతన వధూవరులను ఆశీర్వదించిన డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్

నూతన వధూవరులను ఆశీర్వదించిన డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: కామేపల్లి మండలంనెమలిపురి తండాకి చెందిన సపావట్ దస్రు కుమారుడు వివాహానికి హాజరైన మేకల మల్లి బాబు యాదవ్ (డిసిసిబి డైరెక్టర్, మాజీ…

తక్షణం అంటే ఎన్ని నెలలు ముఖ్యమంత్రి గారు…!

తక్షణం అంటే ఎన్ని నెలలు ముఖ్యమంత్రి గారు…! సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లాలో 45రోజుల క్రితం పర్యటించినప్పుడు పంట నష్టపోయిన మొక్కజొన్న రైతులకు తక్షణమే ఎకరాకు రూ.లక్ష చొప్పున ఇస్తానన్నారు…. కానీ నేటికీ ఆ…

చాలీచాలని జీతంతో – కుటుంబ పోషణ బరువై

చాలీచాలని జీతంతో – కుటుంబ పోషణ బరువై — మా కష్టాన్ని గుర్తించడం లేదు — గ్రేడింగ్ విధానంతో మా పొట్ట కొడుతున్నారు — కనీస వేతనం 26వేలు, ఉద్యోగ భద్రత కల్పించాలి – వి ఓ ఏ లు —…

బీఆర్ఎస్ గెలుపు అభివృద్ధికి మలుపు

బీఆర్ఎస్ గెలుపు అభివృద్ధికి మలుపు ఎంపీ నామ నాగేశ్వరరావు క్యాంప్ కార్యాలయంలో జరిగిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో…

గల్లీ గల్లీ వార్ద వార్డ MLA పైలెట్ రోహిత్ రెడ్డి తాండూర్ మున్సిపల్ లో 1-నుండి 18 వరకు ,ప్రజలతో ముఖాముఖి పర్యటన కార్యక్రమం ,పలు అభివృద్ధి పనుల శంకు స్థాపనలు

A.Basaiah TandurVikarabad Dist గల్లీ గల్లీ వార్ద వార్డ MLA పైలెట్ రోహిత్ రెడ్డి గారి తాండూర్ మున్సిపల్ లో 1-నుండి 18 వరకు ,ప్రజలతో ముఖాముఖి పర్యటన కార్యక్రమం ,పలు అభివృద్ధి పనుల శంకు స్థాపనలు చేయడం జరిగింది .================≠===వికారాబాద్…

జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలి

జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలి సాక్షిత బ్యూరో ఖమ్మం బ్యూరో చీఫ్: జూనియర్ పంచాయతీ, కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్యదర్శులు శుక్రవారం నిరసనకు దిగారు. శుక్రవారం కూసుమంచి మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం…

యాదయ్య కి నివాళుర్పించిన పిల్లి రామరాజు యాదవ్

యాదయ్య కి నివాళుర్పించిన పిల్లి రామరాజు యాదవ్ నల్లగొండ సాక్షిత ప్రతినిధి నల్లగొండ మున్సిపాలిటీ28 వార్డు ఒంటిస్థంభంకి చెందిన పర్వతం యాదయ్య కొద్దిరోజుల క్రితం మరణించారు. యాదయ్య దశదిన కర్మ కార్యక్రమానికి బిఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు అర్.కె.ఎస్ ఫౌండేషన్ చైర్మన్…

ఆర్ఎడిఎస్ ఆధ్వర్యంలో 50శాతం సబ్సిడీపై కల్టివేటర్ల పంపిణీ

ఆర్ఎడిఎస్ ఆధ్వర్యంలో 50శాతం సబ్సిడీపై కల్టివేటర్ల పంపిణీ(సాక్షిత న్యూస్)భవిష్యత్తులో పరిశ్రమల స్థాపనకు కృషి……చైర్మన్ విగ్నేష్ కుమార్ అశ్వారావుపేట : గ్రామీణ వ్యవసాయ అభివృద్ధి సంఘం (ఆర్ఎడిఎస్) ఆధ్వర్యంలో మండలంలోని రైతులకు కల్టివేటర్లు పంపిణీ చేశారు. అశ్వారావుపేట జంగారెడ్డిగూడెం రోడ్డులోని డిసిసిబి బ్యాంకు…

సాక్షిత తెలుగు దినపత్రిక 28-04-2023

సాక్షిత తెలుగు దినపత్రిక 28-04-2023 [3d-flip-book id=”89624″ ][/3d-flip-book]

You cannot copy content of this page