SAKSHITHA NEWS

AP : సొంత నియోజకవర్గం పిఠాపురం అభివృద్ధిపై డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. గ్రీవెన్స్సెల్ ఏర్పాటు చేసి అర్జీ ఇచ్చిన తర్వాత సమస్యకు సంబంధించిన అప్డేట్ను బాధితులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. ప్రాధాన్యత క్రమంలో సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటికే పవన్ తన కార్యాచరణను ప్రారంభించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఇప్పటికే ఆయన ప్రకటించారు.

AP

SAKSHITHA NEWS