SAKSHITHA NEWS

వరద బాధితులకు ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ భారీ విరాళం

వరద బాధితులకు ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ భారీ విరాళం
తెలంగాణలో వరద బాధితులకు ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ భారీ విరాళం ప్రకటించింది. వరద బాధితుల సహాయం కోసం ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకు సిబ్బంది సీఎం సహాయ నిధికి రూ.65 లక్షలు విరాళంగా అందించారు. బ్యాంకు చైర్మన్ కె.ప్రతాప రెడ్డి, బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మక్కడ్, చైర్మన్ సెక్రెటరీ ఆర్. యశ్వంత్, సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు.


SAKSHITHA NEWS