SAKSHITHA NEWS

వక్ఫ్ బోర్డులో సవరణలకు..

JPC ఆమోదం

  • వక్ఫ్ బోర్డు సవరణల బిల్లు 2024పై చివరి దశకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ అధ్యయనం
  • ఇవాళ ఢిల్లీ పార్లమెంట్ భవనంలో ఛైర్మెన్ జగదాంబికా పాల్ అధ్యక్షతన JPC కీలక భేటీ
  • పాల్గొన్న JPC సభ్యురాలు, మహబూబ్ నగర్ ఎంపీ Dk. అరుణ
  • ఈ బిల్లులో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు JPC సభ్యుల ఆమోదం
  • త్వరలో పార్లమెంట్ కు తమ నివేదిక అందజేయనున్న JPC
  • వక్ఫ్ సవరణలకు ఆమోదం తర్వాత సభ్యుల ఇష్టాగోష్టి

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app