SAKSHITHA NEWS

ఓ వైపు ఒప్పందాలు.. మరోవైపు నిరసనలు!

TG: ఓ వైపు ఒప్పందాలు.. మరోవైపు నిరసనలు!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఏఐసీసీ ఆదేశాలతో అదానీ వ్యవహారంలో JPC విచారణకు డిమాండ్ చేస్తూ HYDలోని ఈడీ కార్యాలయం ముందు ఇవాళ సీఎం రేవంత్, మంత్రులు నిరసన చేపట్టారు. అయితే సీఎం రేవంత్ బృందం దావోస్ పర్యటనలో భాగంగా JAN 17న అదానీ సంస్థతో రూ.12,400 కోట్లతో MOU కుదుర్చుకుంది. కాగా తాము అధిష్టానం ఆదేశాలు పాటిస్తూనే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతామని మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.


SAKSHITHA NEWS