SAKSHITHA NEWS

డాక్టర్‌పై హత్యాచారానికి ముందు రెడ్‌లైట్‌ ఏరియాలకు నిందితుడు!

డాక్టర్‌పై హత్యాచారానికి ముందు రెడ్‌లైట్‌ ఏరియాలకు నిందితుడు!
కోల్‌కతాలో డాక్టర్‌పై(31) హత్యాచారం కేసులో నిందితుడికి సంబంధించి మరొక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు సంజయ్‌ రాయ్‌ బాధితురాలిపై హత్యాచారానికి ముందు కోల్‌కతాలోని రెండు వ్యభిచార గృహాలకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ఆగస్టు 8న రాత్రి పూట అప్పటికే మద్యం తాగిన రాయ్‌.. అదే ఆసుపత్రికి చెందిన మరో సివిక్‌ వాలంటీర్‌తో కలిసి కోల్‌కతాలోని ‘రెడ్‌ లైట్‌ ఏరియా’లకు వెళ్లాడు.


SAKSHITHA NEWS