ఇంటి పై కప్పు కూలి వ్యక్తి మృతి
*కుటుంబ సభ్యులను పరామర్శించిన………ఎమ్మెల్యే మెగా రెడ్డి
*సాక్షిత వనపర్తి : గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నియోజకవర్గంలోని శ్రీరంగాపురం మండలం తాటిపాముల గ్రామంలో వడ్డే చంద్రయ్య రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా వర్షాల కారణంగా తడిసిన ఇంటి పైకప్పు కూలి చనిపోగా పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మెగా రెడ్డి మార్చురీ వద్దకు చేరుకొని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఆయన వెంట శ్రీరంగాపురం మండల కాంగ్రెస్ నాయకులు బీరం రాజశేఖర్ రెడ్డి అంకె వెంకటయ్య నాయుడు కురుమన్న తెలుగు రాములు,బొజ్జ వెంకన్న తదితరులు ఉన్నారు
ఇంటి పై కప్పు కూలి వ్యక్తి మృతి
Related Posts
మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా
SAKSHITHA NEWS మున్సిపల్ కార్మికుల సమస్యలను తీర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట ధర్నా సాక్షిత వనపర్తిమున్సిపల్ కార్మికుల సమస్యలు తీర్చాలని పట్టణ సీఐ టు యు ఆధ్వర్యంలో శుక్రవారం కార్యాలయం ఎదుట కార్మికులు పాల్గొని ధర్నా నిర్వహించడం జరిగింది .…
నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే పద్మారావు కు ఆహ్వానం
SAKSHITHA NEWS నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే పద్మారావు కు ఆహ్వానం సాక్షిత సికింద్రాబాద్ : సికింద్రాబాద్ వాసవి ఆర్య వైశ్య సంఘం సితాఫలమండీ లో అక్టోబరు 3 నుంచి నిర్వహించే దేవి శరన్నవ రాత్రి ఉత్సవాలకు ముఖ్య అతిధిగా సికింద్రాబాద్ శాసనసభ్యులు…