ప్రకాశం జిల్లా
అపహరణకు గురైన బాలికను కేవలం గంట వ్యవధిలో గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చిన జిల్లా పోలీసులు
బాలిక ఆచూకీ కొనుగొనుటకు జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ స్వీయ పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు
తమ బాలికను సురక్షితంగా అప్పగించినందుకు జిల్లా ఎస్పీ కి పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు ప్రజలు
