SAKSHITHA NEWS

కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల మరియు కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి మరియు ఎలక్షన్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మరియు దుబ్బాక శాసనసభ్యులు యం రఘునందన్ రావు. మరియు రాష్ట్ర నాయకులు అశ్వద్ధామ రెడ్డి .

సంగారెడ్డికి విచ్చేస్తున్న సందర్భంగా స్వాగతం పలికిన దుబ్బాక పాలక్ డాక్టర్ అంజిరెడ్డి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి గోదావరి అంజి రెడ్డి *మరియు రాష్ట్ర నాయకులు శంకర్ యాదవ్ * మరియు దేవేందర్ రెడ్డి . భూపాల్ రెడ్డి. నవీన్ రెడ్డి. వెంకట్ రెడ్డి. లక్ష్మణ్ గౌడ్. రాములు. కృష్ణారెడ్డి. యాదిరెడ్డి. సత్యనారాయణ. రమేష్ గుప్తా. శెంకర్ గుప్తా. శేఖర్ గౌడ్.మరియు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS