ఘనంగా కార్మికుల దినోత్సవం
చిట్యాల సాక్షిత ప్రతినిధి
ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా చిట్యాల పట్టణంలోని భువనగిరి రోడ్ లో (పాత )కూరగాయల మార్కెట్ గేటు దగ్గర బిఆర్ ఎస్ కార్మిక విభాగం జెండాను కార్మిక శాఖ అధ్యక్షుడు పోలపల్లి సత్యనారాయణ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి పాల్గొని కార్మికులకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి మెండే సైదులు బెల్లి సత్తయ్య కోనేటి కృష్ణ, ఎండి జమీరుద్దీన్ సిలివెరు శేఖర్ జిట్ట చంద్రకాంత్ దాసరి నరసింహ మరియు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
![ఘనంగా కార్మికుల దినోత్సవం 2 WhatsApp Image 2023 05 01 at 5.29.48 PM](https://sakshithanews.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-01-at-5.29.48-PM-1024x461.jpeg)