ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం L.B.S నగర్ శ్రీ భక్తాంజనేయస్వామి దేవస్థానం నందు శ్రీ నెమలిగుండ్ల రంగనాయకస్వామి వార్షికోత్సవ కల్యాణోత్సవానికి విచ్చేసి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ ఇమ్మడి కాశీనాధ్ గారు. ఈ కార్యక్రమంలో దుగ్గి రామిరెడ్డి, పోటు వెంకటేశ్వర్లు, కొంజేటి రమేష్ బాబు, ఐత చిన్న సుబ్బిశెట్టి, శిరిగిరి శ్రీనివాసులు, ఫణి తదితరులు పాల్గొన్నారు
ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ మార్కాపురం
Related Posts
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో కిలారి రోశయ్య భేటీ
SAKSHITHA NEWS డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో కిలారి రోశయ్య భేటీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో కిలారి రోశయ్య భేటీఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ…
పైడివాడ అగ్రహారం గ్రామంలో “ఇది మంచి ప్రభుత్వం”కార్యక్రమం.
SAKSHITHA NEWS పైడివాడ అగ్రహారం గ్రామంలో “ఇది మంచి ప్రభుత్వం”కార్యక్రమం. SAKSHITHA NEWS