SAKSHITHA NEWS

సాక్షిత : బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో కుత్బుల్లాపూర్ గ్రామం హర్జన బస్తీలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత సింహా రెడ్డి.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ మల్లా రెడ్డి, బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గిరి వర్ధన్ రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు శ్రీనివాస్, ఎం సి డబ్ల్యూ ఏ సొసైటీ అధ్యక్షులు బలరాం, 132 జీడిమెట్ల డివిజన్ అధ్యక్షులు పులి బలరాం, నార్లకంటి దుర్గయ్య, కృష్ణ, నార్లకంటి ప్రతాప్, సాయిలు, ప్రభాకర్ రెడ్డి, వేముల రమేష్, బి చౌదరి, అంజయ్య, శ్రీకాంత్ రెడ్డి, నాగదీప్ గౌడ్, వర్మ, మహేష్, శ్రవణ్, మరియు ఎం సీ డబ్ల్యు ఏ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS