ఏలూరు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు చేసి నూతన సభ్యత్వ నమోదు సంబంధించిన వాల్ పోస్టర్ ని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్, చల్లగుళ్ల సురేష్, రిలీజ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ నందిగం నారాయణ రావు, కో కన్వీనర్ మస్తాన్ భాషా, ట్రెజర్ ఆంజనేయరాజు, జాయింట్ సెక్రటరీ ( org) దశరద్, సిటి కన్వీనర్ జల్ది నాగేశ్వరరావు, పబ్లిసిటి ఇంచార్జ్ ములక్కల సత్యనారయణ, సోషల్ మీడియా ఇంచార్జ్ రవ్వ సత్యనారయణ, చింతలపూడి ఇంచార్జ్ పామర్తి రాంబాబు మరియు సీనియర్ నాయకులు నారాయణ రావు పాల్గొన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ కమిటీ సభ్యుల సమావేశం ఏర్పాటు
Related Posts
స్వచ్ఛతా హీ సేవతో గ్రామాల పరిశుభ్రత
SAKSHITHA NEWS స్వచ్ఛతా హీ సేవతో గ్రామాల పరిశుభ్రతముత్యాలమ్మపాలెం గ్రామ సభలో సర్పంచ్ చింతకాయల సూజాత ముత్యాలు. సాక్షిత : పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం పంచాయతీ లోస్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా జరిగిన గ్రామ సభలో మఖ్య అతిధిగా గ్రామ…
దక్షిణ నియోజకవర్గం లో అన్న క్యాంటీన్ లు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ
SAKSHITHA NEWS దక్షిణ నియోజకవర్గం లో అన్న క్యాంటీన్ లు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ..కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ భరత్ , టీడీపీ ఇన్చార్జి సుధాకర్ , బిజెపి నేతలు.కేజీహెచ్,టర్నల్ చౌట్రి, ఫ్రూట్ మార్కెట్ ప్రాంతాల్లో…