SAKSHITHA NEWS

జ్యువలర్ షాపును ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మల్లంపేట్ లోని శ్రీసాయి బాలాజీ కాలనీలో కైలాష్ నూతనంగా ఏర్పాటు చేసిన స్వప్న జ్యువలర్స్ షాపును ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS