SAKSHITHA NEWS

కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల మోహన్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భముగా KPHB కాలనీ 3వ ఫేస్ పారిశుధ్యం మహిళ సిబ్బందికి శాలువాలతో సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. అనంతరం వారికి బిర్యానీ పంపిణీ చేయడం జరిగింది.


SAKSHITHA NEWS