ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన నియోజకవర్గ మహిళా ప్రజా ప్రతినిధులు, మహిళలు…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని మహిళా ప్రజాప్రతినిధులు మరియు మహిళా నాయకురాలు, మహిళలు రాఖీ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద కలిసి రాఖీలు కట్టారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ వారికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
![ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన నియోజకవర్గ మహిళా ప్రజా ప్రతినిధులు, మహిళలు… 2 WhatsApp Image 2022 08 12 at 2.54.10 PM](https://sakshithanews.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-12-at-2.54.10-PM-1024x576.jpeg)