మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి మండలం చెంగిచర్ల లో 2 ఎకరాలల్లో దాతలు టెక్నిప్ ఎఫ్ ఎం సి వారి ఆధ్వర్యంలో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న బోడుప్పల్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ . ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎంపీ ఈటల రాజేందర్ , శాసనసభ్యులు మల్లారెడ్డి , డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ , స్థానిక కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్ , బింగి జంగయ్య యాదవ్ , మరియు కార్పొరేటర్లు తదితరులు పాల్గొనడం జరిగింది.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి మండలం చెంగిచర్ల లో 2 ఎకరాలల్లో దాతలు
Related Posts
బిగ్బాస్ గంగవ్వపై కేసు నమోదు
SAKSHITHA NEWS బిగ్బాస్ గంగవ్వపై కేసు నమోదు బిగ్బాస్ అభ్యర్థి, మైవిలేజ్ షో ద్వారా గుర్తింపు పొందిన గంగవ్వ చిక్కుల్లో పడ్డారు. యూట్యూబ్ ఛానల్ కోసం తీసిన చిలక జోస్యం వీడియో గంగవ్వ కు సమస్య తెచ్చిపెట్టింది. యూట్యూబ్ ప్రయోజనాల కోసం…
ధాన్యం కొనుగోళ్లపై నివేదిక రెడీ
SAKSHITHA NEWS ధాన్యం కొనుగోళ్లపై నివేదిక రెడీ..!! – 26న మంత్రివర్గ సమావేశంలో ఆమోదానికి నిర్ణయం హైదరాబాద్ధాన్యం కొనుగోళ్లపై నివేదిక రెడీ అయింది. గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రివర్గ ఉపసంఘం ఈ నివేదికను అందజేయనున్నది. 26న మంత్రివర్గ సమావేశంలో ఆమోదించాలని…