SAKSHITHA NEWS

విజయవాడ వరద బాధితుల సహాయార్ధం Rs 30, 85,000/- రూపాయల భారీ విరాళాన్ని సీఎం చంద్రబాబు నాయుడు కి అందించిన ఎరిక్షన్ బాబు

విజయవాడ వరద బాధితుల సహాయార్ధం యర్రగొండపాలెం నియోజకవర్గం తరపున Rs 30,85,000/- రూపాయల చెక్కును అమరావతి సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు విరాళంగా అందించారు. ఈ సందర్బంగా భారీ విరాళం అందించి వరద బాధితుల పక్షాన అండగా ఉన్నందుకు చంద్రబాబు టీడీపీ ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు కి విరాళాలు అందించిన వారికి అభినందించారు. కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ నాయకులు పాల్గొన్నారు…


SAKSHITHA NEWS