SAKSHITHA NEWS

రహదారుల అభివృద్ధికి భూమి పూజ చేసిన – ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి …,
పోలాకి మండలం

“పల్లె పండుగ” పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా పోలాకి మండలం, రహీమాన్ పురం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద 38.50 రూపాయలు నిధులతో సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి …

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం రహదారుల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని, కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపేట వేస్తూ గ్రామ స్వరాజ సాధన దిశగా అడుగులు వేస్తుందని అని అన్నారు…

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు మరియు అధికారులు సర్పంచులు,ఎంపీటీసీ సభ్యులు,మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీ సభ్యులు,ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS