డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని మర్యాద పూర్వకంగా కలిసిన నిజాంపేట్ 14వ డివిజన్ సాయి బృందావనం ఎస్టేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు…ఈ సందర్భంగా విజయదశమి సందర్భంగా వారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా హాజరు కాగలరని ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో 14 వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొబ్బా శ్రీను, యువ నాయకులు ఆనంద్ రెడ్డి, సాయి బృందావనం ఎస్టేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక కాలనీ వాసులు ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.
నిజాంపేట్ 14వ డివిజన్ సాయి బృందావనం ఎస్టేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు
Related Posts
తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు..!!
SAKSHITHA NEWS తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు..!! తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మంతో పాటు…
మక్తా మహబూబ్ పేటలో గల గాంధీ విగ్రహం
SAKSHITHA NEWS మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్ పేటలో గల గాంధీ విగ్రహం వద్ద మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా జాతి పిత ,బాపూజీ మహాత్మ గాంధీ 155 వ జయంతి వేడుకలలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్ , రాగం…